Bangladesh
From Galle to Lord’s – WTC 2025–27 Schedule Announced
Just days after South Africa lifted the World Test Championship (WTC) mace for the 2023–25 cycle, the ICC has wasted no time in rolling ...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 షెడ్యూల్ విడుదల
2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) (2023-25 World Test Championship) టైటిల్ (Title)ను సౌతాఫ్రికా (South Africa) గెలిచిన(Won) వెంటనే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025-27 సైకిల్కు సంబంధించిన షెడ్యూల్ ...
చిన్మోయ్ కృష్ణ దాస్కు బంగ్లాదేశ్ కోర్టు బెయిల్
బంగ్లాదేశ్ (Bangladesh) లో దేశద్రోహం (Treason) కేసులో అరెస్ట్ (Arrest) అయిన హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) కి బంగ్లాదేశ్ హైకోర్టు (Bangladesh High Court) బెయిల్ ...
మరో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహం ధ్వంసం
హిందూ ఆలయంపై దాడి తీవ్ర కలకలం రేపింది. బంగ్లాదేశ్లోని లక్ష్మీపూర్ జిల్లా, రాయ్పూర్ ప్రాంతం మురిహట్లో ఉన్న శ్రీశ్రీ మహామాయ దేవాలయంలో ముసుగులతో ధరించిన దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హోలీ పండగ ...
బంగ్లా జైళ్ల నుండి 700 మంది ఖైదీలు పరార్.. భారత్లో తలదాచుకున్నారా?
జూలై-ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగిన విద్యార్థుల హింసాత్మక ఉద్యమ సమయంలో 800 మందికి పైగా ఖైదీలు (Prison Escape) వివిధ జైళ్ల నుండి తప్పించుకున్నారు. షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం పతనమైన ...
బంగ్లా చెర నుంచి స్వదేశానికి 95 మంది మత్స్యకారులు
భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య సంబంధాల కాస్త ఇబ్బందికరంగా మారుతున్న క్రమంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పడిన తర్వాత, రెండు దేశాలు తమ మత్స్యకారుల మార్పిడి ...
17 ఏళ్లకే ఓటు హక్కు.. యూనస్ సర్కార్ సంచలన నిర్ణయం!
బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికే ఓటు హక్కు కల్పించే ప్రస్తుత ...
బంగ్లాదేశ్లో మళ్లీ చెలరేగిన దాడులు.. అమెరికా ఆందోళన
బంగ్లాదేశ్లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో తీవ్ర పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్తో యూఎస్ జాతీయ ...
షేక్ హసీనాను అప్పగించండి.. భారత్కు బంగ్లా రిక్వెస్ట్
బంగ్లాదేశ్లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రత్యేక అభ్యర్థనను పంపింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు ...
చైనాకు అజిత్ దోవల్.. కీలక చర్చలు
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనా పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన ప్రత్యేక ప్రాతినిధ్య చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చర్చలు గతంలో 2020కి ముందు న్యూఢిల్లీలో జరిగాయి. ...