Ayiza
తెలంగాణలో పిడుగుపాటుకు ఆరుగురు దుర్మరణం
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పిడుగుపాటుకు గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం, గుమ్మనుయోంగ్లాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు ...