Audit Reforms
‘దేవుడి ధనం దొంగలపాలు’.. యాదాద్రిలో చింతపండు చోరీపై సంచలన నివేదిక?
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Temple) ఆలయంలో చింతపండు (Tamarind) చోరీ (Theft) ఘటనపై ఐదుగురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదిక సంచలనం సృష్టించింది. ...






