Apacharam
మాంసాహారంతో భక్తులు.. తిరుమల కొండపై అపచారం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మాంసాహారం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన భక్తులు 18 మంది బృందం గా వచ్చి మాంసాహారం తినడంపై వివాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కొంతమంది ...






