AP Health

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో జీబీఎస్ మ‌ర‌ణం చోటుచేసుకుంది. గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వైర‌స్ బారిన‌ప‌డి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్ప‌త్రి (కేజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మ‌హిళ సోమవారం మృతిచెందింది. మృతిచెందిన మ‌హిళ ...