AP Health
ఏపీలో స్క్రబ్ టైఫస్ విజృంభణ.. మరో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో మహిళ మృతిచెందగా, తాజాగా పల్నాడు జిల్లాలో ఇద్దరు ...







