AP Govt
శ్రీకాంత్ పెరోల్ తిరస్కరించిన అధికారి బదిలీ.. వివాదంగా హోంశాఖ నిర్ణయం
కరుడుగట్టిన నేరస్తుడిగా పేరుపొంది, జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న రౌడీషీటర్ (Rowdy-Sheeter) శ్రీకాంత్ (Srikant) పెరోల్ (Parole) అంశం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. పెరోల్ విషయంలో ...
TDP’s Own Man Behind Singapore Email?
In a surprising political twist, Andhra Pradesh Minister Nara Lokesh has alleged that a personnamed Murali Krishna deliberately sent negative emails to a Singapore-based ...
Exclusive : లోకేష్ చెప్పిన మురళీ.. ఇతనేనా..?
ఏపీ(AP) సీఎం (CM) చంద్రబాబు (Chandrababu) బృందం ఇటీవల సింగపూర్ (Singapore) పర్యటనకు వెళ్లొచ్చింది. సింగపూర్ పర్యటన గురించి వివరిస్తూ గురువారం సాయంత్రం ప్రెస్మీట్ పెట్టిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh).. ...
ఏపీ అప్పుల బండారం.. మండలిలో బట్టబయలు
ఏపీ అప్పులపై ఇన్నాళ్లుగా ప్రజల్లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెరదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా అప్పుల గురించి వివరణ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ రూ.14 లక్షల ...
‘ఎస్సీ వ్యక్తి డీజీపీ కాకూడదనే సస్పెన్షన్’ – ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2020 నుండి 2024 మధ్య పలుమార్లు విదేశాలకు వెళ్లి, ఆలిండియా సర్వీసు నిబంధనలను ...
రామోజీ మరణించినా.. విచారణ కొనసాగాల్సిందే.. – RBI
మార్గదర్శి చిట్ఫండ్ కేసు మధ్యంతర పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ వాదనలు ...
‘తల్లికి వందనం’పై గందరగోళం.. కోత తప్పదా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల కోసం అమలు చేసే తల్లికి వందనం పథకంపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ...
ఏపీ బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్(AP Budget)ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) శాసనసభలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ...
అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. వైసీపీ సభ్యులతో పాటు వైఎస్ జగన్ సభకు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి అని వైసీపీ సభ్యులు డిమాండ్ ...