AP Government Orders

ఆ భూమి ఎలా కేటాయిస్తారు..? ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాక్

‘ఆ భూమి ఎలా కేటాయిస్తారు..?’ – ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి త‌ల‌మానికంగా ఉన్న విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌కు విలువైన భూములు కేటాయించ‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఛానల్‌కు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా ...

‘ది రాజాసాబ్’ స్పెషల్ షోకు ఓకే… టికెట్ ధర రూ.1000 వరకు!

‘ది రాజాసాబ్’ స్పెషల్ షోకు ఓకే… టికెట్ ధర రూ.1000

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సినిమా అభిమానులకు కీలక అప్‌డేట్ వెలువడింది. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం “ది రాజాసాబ్” (The Raja Saab) విడుదల నేపథ్యంలో టికెట్ ధరల (Ticket Prices) ...