AP Government

URSA Clusters: The Curious Case of a Two-Month-Old Company with Billion-Rupee Deals

URSA Clusters: The Curious Case of a Two-Month-Old Company with Billion-Rupee Deals

Imagine this: a brand-new company, just two months old, with only ₹10 lakh in authorized capital and ₹9.1 lakh in paid-up capital, suddenly lands ...

అప్పుడే పుట్టిన‌ కంపెనీకి వేల కోట్ల విలువైన భూమి.. ఉర్సా వెన‌కున్న‌ది ఎవ‌రు..?

అప్పుడే పుట్టిన‌ కంపెనీకి వేల కోట్ల విలువైన భూమి.. ఉర్సా వెన‌కున్న‌ది ఎవ‌రు..?

కంపెనీ (Company) పుట్టి రెండు నెల‌లే. అదీ రూ.10 లక్షల క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌తో మొదలైన కంపెనీ, రెండు తెలుగు రాష్ట్రాలలోని రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుంది..? క‌నీసం ఫోన్ ...

పైస‌లిస్తేనే వైద్యం.. ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌

పైస‌లిస్తేనే వైద్యం.. ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌

ఈనెల 7వ తేదీ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఆరోగ్య‌శ్రీ (Aarogyasri) సేవ‌ల్ బంద్ (Suspended) కానున్నాయి. పైస‌లిస్తేనే (Payments) సేవ‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (AP Specialty ...

నాలుగు కేసుల‌కు రూ.2.86 కోట్లు.. లాథ్రాకు ఏపీ ప్ర‌భుత్వం భారీ చెల్లింపులు

నాలుగు కేసుల‌కు రూ.2.86 కోట్లు.. లూథ్రాకు ఏపీ ప్ర‌భుత్వం భారీ చెల్లింపులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వ ప్ర‌ముఖ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) కు రూ.2.86 కోట్ల నిధులు విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆయ‌న కేసులు వాదించినందుకు గానూ భారీ మొత్తంలో ...

Rushikonda Project: A Visionary Government Initiative for Tourism and Infrastructure Development but not Private Building

Rushikonda Project: A Visionary Government Initiative for Tourism and Infrastructure Development but not Private Building

The Rushikonda project is a government initiative aimed at enhancing tourism and infrastructure in Visakhapatnam. It has been meticulously planned and executed to serve ...

అంగన్‌వాడీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

అంగన్‌వాడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ శుక్రవారం అధికారిక జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పాటు గ్రాట్యుటీ ...

ఉచిత బ‌స్సు జిల్లాల వ‌ర‌కేనా..? ఏపీ ప్ర‌భుత్వంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం

ఉచిత బ‌స్సు జిల్లా వ‌ర‌కేనా..? ఏపీ ప్ర‌భుత్వంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం

రాష్ట్ర మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణంపై శాస‌న‌మండ‌లి సాక్షిగా మంత్రి చెప్పిన స‌మాధానం ఏపీ మ‌హిళ‌లంద‌రినీ షాక్‌కు గురిచేసింది. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం జిల్లాలకే పరిమితం అని స్త్రీ, శిశు సంక్షేమ ...

'జ‌న‌సేన‌కే ఓటు వేశా.. కానీ ఏం లాభం..'

‘జ‌న‌సేన‌కే ఓటు వేశా.. కానీ ఏం లాభం..’ – గ్రూప్‌-2 అభ్య‌ర్థి క‌న్నీళ్లు

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రోస్టర్‌లో ఉన్న లోపాలను సరి చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు మిన్నంటుతున్నాయి. APPSC ప్రకటించిన ప్రకారం రేపు (ఆదివారం) ...

ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైసీపీ విడుద‌ల చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి ...

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన ...