AP Development

స్వర్ణాంధ్ర–2047 దిశగా అడుగులు - గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు

స్వర్ణాంధ్ర–2047 దిశగా ‘కూటమి’ అడుగులు – గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్

అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గ‌వ‌ర్న‌ర్‌ ...

‘నమో’ అంటే నాయుడు - మోడీ.. - లోకేష్ కొత్త భాష్యం

‘నమో’ అంటే నాయుడు – మోడీ.. – లోకేష్ కొత్త భాష్యం

ఢిల్లీ (Delhi)లోని ఆంధ్ర భవన్‌ (Andhra Bhavan)లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు మరియు రాబోయే సీఐఐ సదస్సు ...

''నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్‌ని''

”నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్‌ని”

పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం(CM) చంద్ర‌బాబు (Chandrababu) అన్నారు. మొంథా తుపాను (Montha Cyclone ) సమయంలో అందరూ సమష్టిగా పనిచేయడం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం ...

జ‌గ‌న్ క‌ష్టాన్ని చంద్ర‌బాబు చోరీ చేశాడా..? డేటా సెంట‌ర్ వాస్త‌వాలు

జ‌గ‌న్ క‌ష్టాన్ని చంద్ర‌బాబు చోరీ చేశాడా..? డేటా సెంట‌ర్ వాస్త‌వాలు

విశాఖ‌ప‌ట్ట‌ణానికి (Visakhapatnam) డేటా సెంట‌ర్ (Data Center) వ‌స్తోంది. ఢిల్లీ (Delhi)లో అట్ట‌హాసంగా దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఏపీ (AP) సీఎం చంద్ర‌బాబు  (Chandrababu)  ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్ (Lokesh) ...

దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

దేశ ఉపరాష్ట్రపతి (Vice President) సీపీ రాధాకృష్ణన్ (C.P.Radhakrishnan) కుటుంబ సమేతంగా విజ‌య‌వాడ (Vijayawada) శ్రీ‌క‌న‌క‌దుర్గ (Sri Kanaka Durga) అమ్మ‌వారిని దర్శించుకున్నారు. దుర్గ‌మ్మ ఆల‌యానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన ...

జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రగతి - ప‌వ‌న్

జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రగతి – ప‌వ‌న్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ (Legislative Assembly)లో జీఎస్టీ (GST)పై జరిగిన చర్చలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రగతికి జీఎస్టీ సంస్కరణలు బాటలు ...

టీడీపీకి కౌంట‌రిచ్చిన‌ ''సెప్టెంబ‌ర్ 15''

టీడీపీకి కౌంట‌రిచ్చిన‌ ”సెప్టెంబ‌ర్ 15”

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మెడిక‌ల్ కాలేజీల అంశంపై మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. మెడిక‌ల్ కాలేజీల‌ను మాజీ సీఎం ఒక్క‌టి కూడా క‌ట్ట‌లేద‌ని అధికార కూట‌మి ప్ర‌భుత్వం అంటుంటే.. ఇవిగో ...

ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెర‌గాలి.. - సీఎం చంద్ర‌బాబు ఆదేశం

ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెర‌గాలి.. – సీఎం చంద్ర‌బాబు ఆదేశం

ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియ‌రెన్స్‌ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో జ‌రిగిన మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా వివిధ శాఖ‌ల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియ‌రెన్స్‌ జ‌రుగుతున్న తీరు గురించి ...