AP

YS Jagan Mohan Reddy, YSRCP, Andhra Pradesh Politics, District Presidents meeting, Tadepalli, YSRCP office, Chandrababu Naidu, Failure CM, Booth Committees, Farmers issues, Andhra Pradesh, YSR Congress leadership, Political strategy, AP,

ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1500 మంది.. – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

వైసీపీ జిల్లా అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేప‌ల్లిలోని వైసీపీ సెంట్ర‌ల్ ఆఫీస్‌ (YSRCP Central Office, Tadepalli) లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ...

పోలీసుల తీరుపై మంత్రి లోకేశ్ అస‌హ‌నం

పోలీసుల తీరుపై మంత్రి లోకేశ్ అస‌హ‌నం

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌మావేశం సంద‌ర్భంగా టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో పోలీసుల తీరుపై ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రినారా లోకేశ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ...

విశాఖ సెంట్ర‌ల్ జైలుకు హౌస్ ఫుల్ బోర్డు

విశాఖ సెంట్ర‌ల్ జైలుకు హౌస్ ఫుల్ బోర్డు

సాధార‌ణంగా టికెట్లు అయిపోయాయ‌ని సినిమా హాళ్ల ముందు, సీట్లు అయిపోయాయ‌ని స్కూళ్లు, కాలేజీల ఎదుట హౌస్‌ఫుల్ బోర్డులు క‌నిపిస్తుంటాయి. కానీ జైలు ముందు ఎప్పుడైనా హౌస్‌ఫుల్ బోర్డు గ‌మ‌నించారా..? కానీ, విశాఖ సెంట్ర‌ల్ ...

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శంకుస్థాప‌న చేశారు. రూ.2.08 ల‌క్ష‌ల కోట్ల‌తో వివిధ ప్రాజెక్టులకు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్ర‌ధాన కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. పూడిమ‌డ‌క‌లో ...

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఓ స్వ‌తంత్ర‌ సంస్థ నిర్వ‌హించిన సర్వే సంచ‌ల‌నంగా మారింది. ఏడు నెల‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వ ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, గ‌త-ప్ర‌స్తుత ...

ఏపీలో రూ.700 కోట్ల స్కామ్ జ‌రిగిందా? నిజం ఏంటి?

ఏపీలో రూ.700 కోట్ల స్కామ్ జ‌రిగిందా? నిజం ఏంటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రూ.700 కోట్ల భూముల స్కామ్ జ‌రిగింద‌ని, దీంట్లో వైసీపీ బ‌డా నేత‌ల‌తో పాటు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి, ఆమె భ‌ర్త శ్రీ‌కాంత్‌ కూడా ...

బాబు అధికారంలో ఉంటే ద‌ళితుల‌కు ర‌క్ష‌ణుండ‌దు.. - మాజీ డిప్యూటీ సీఎం

బాబు అధికారంలో ఉంటే ద‌ళితుల‌కు ర‌క్ష‌ణుండ‌దు.. – మాజీ డిప్యూటీ సీఎం

వైసీపీకి ఓటు వేశార‌నే క‌క్ష్య‌తో కూట‌మి పార్టీలు ద‌ళితవాడ‌ల‌ను త‌గ‌ల‌బెడుతున్నార‌ని, దీనిపై ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి డిమాండ్ చేశారు. ఇది భ‌విష్య‌త్తుకు మంచిది కాద‌న్నారు. గంగాధ‌ర ...

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గ‌త రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వ‌స్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...

మండపేటలో రేవ్‌ పార్టీ.. యువ‌తులు, హిజ్రాల‌తో అశ్లీల నృత్యాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొంత‌కాలంలో రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ విప‌రీతంగా విస్త‌రిస్తోంది. మొన్న జ‌న‌సేన నేత బ‌ర్త్‌డే వేడుక‌ల సంద‌ర్భంగా, నిన్న ఫెర్టిలైజ‌ర్స్ షాప్ య‌జ‌మానులు, ఇవాళ మండ‌పేట‌లో ఇలా రేప్ పార్టీ ఉదంతాలు ...

'బ‌కాయిలు చెల్లిస్తేనే.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు కంటిన్యూ చేస్తాం'.. ప్ర‌భుత్వానికి లేఖ‌

‘బ‌కాయిలు చెల్లిస్తేనే.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు కంటిన్యూ చేస్తాం’.. ప్ర‌భుత్వానికి లేఖ‌

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకం కొన‌సాగింపు డైల‌మాలో ప‌డింది. పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రత‌ ఉచిత చికిత్స ప‌థ‌కానికి అడ్డుగా నిలుస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ...