Andhra Telangana

కృష్ణా నీటిని ఏపీ అక్ర‌మంగా త‌ర‌లించుకుంటోంది - సీఎం రేవంత్‌

కృష్ణా నీటిని ఏపీ అక్ర‌మంగా త‌ర‌లించుకుంటోంది – సీఎం రేవంత్‌

కేంద్ర‌మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి భేటీ ముగిసింది. ఢిల్లీలోని పాటిల్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎం రేవంత్‌తో పాటు మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ...