Andhra Pradesh Woman
ఏపీ యువతిపై కానిస్టేబుళ్ల అత్యాచారం
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నేరస్తులుగా మారిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతిపై తిరువణ్ణామలై జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ...






