Andhra Pradesh Updates
ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ రద్దీ.. చార్జీల పెంపుపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయన్న వార్తతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ...