Andhra Pradesh Train Accident
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు.. విజయవాడ వాసి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State), అనకాపల్లి జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టాటానగర్ (జార్ఖండ్) నుంచి ఎర్నాకుళం (కేరళ) వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ (18189) (Ernakulam Express – Train No. ...






