Andhra Pradesh Legislative Council

99 పైస‌ల‌కే భూ కేటాయింపులు.. మండలిలో ర‌చ్చ‌

99 పైస‌ల‌కే భూ కేటాయింపులు.. మండలిలో ర‌చ్చ‌

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో భూకేటాయింపుల అంశంపై తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కేటాయించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...