Andhra Pradesh Government

కొత్త హెలికాప్ట‌ర్ ముందే కొనేసి త‌ర్వాత క‌మిటీ!

కొత్త హెలికాప్ట‌ర్ ముందే కొనేసి త‌ర్వాత క‌మిటీ!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు నిర్ణయం వివాదాస్ప‌దంగా మారింది. ఇప్ప‌టికే నెల‌నెలా అప్పుల‌తో నెట్టుకొస్తున్న ప్ర‌భుత్వం.. ఏకంగా వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ ప్ర‌జాధ‌నంతో కొత్త హెలికాప్ట‌ర్ ...

AP Fibernet Faces Uncertain Future Amidst Turmoil and Mismanagement

AP Fibernet Faces Uncertain Future Amidst Turmoil and Mismanagement

The future of AP Fibernet appears increasingly bleak following a series of unsettling developments since the new government assumed power. Once hailed as a ...

మూసివేత దిశ‌గా ఏపీ ఫైబర్‌నెట్?

మూసివేత దిశ‌గా ఏపీ ఫైబర్‌నెట్?

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఫైబర్ నెట్ (AP FiberNet) సంస్థ మూసివేత (Shutdown) దిశగా ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో ఈ అభిప్రాయం బలపడుతోంది. ...

ఏపీలో 44 బార్లకు ఈ-వేలం ప్రక్రియ ప్రారంభం

ఏపీలో 44 బార్లకు ఈ-వేలం ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో 44 బార్ల‌కు ఈ-వేలం (E-Auction) ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. లైసెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా కొత్త లైసెన్సుదారులకు కేటాయించేందుకు అబ్కారీ ...

ఏపీలో 'పెట్రోల్' ర‌చ్చ‌.. లెక్క‌ల‌తో స‌హా టార్గెట్ చేసిన వైసీపీ

ఏపీలో ‘పెట్రోల్’ ర‌చ్చ‌.. లెక్క‌ల‌తో స‌హా వైసీపీ టార్గెట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోల్ ధ‌ర‌ల‌పై చ‌ర్చ మొద‌లైంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని టీడీపీ మాటిచ్చింది. అధికారంలోకి వ‌చ్చి ప‌ది మాసాలు కావొస్తున్నా.. వాటి ఊసే ఎత్త‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్ష వైసీపీ ...

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ...

YV Subba Reddy, Tirupati Stampede, YCP, Andhra Pradesh Politics, TTD, Chandrababu Naidu, Pawan Kalyan, Sankranti 2025, Andhra Pradesh Government

ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...

ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛ‌న్లు కోత.. 'లిబ్‌టెక్‌ ఇండియా' సంచ‌ల‌న స‌ర్వే

ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛ‌న్లు కోత.. ‘లిబ్‌టెక్‌ ఇండియా’ సంచ‌ల‌న స‌ర్వే

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛన్లపై ప్రభుత్వం కత్తిరింపుల ప్రక్రియ కొనసాగుతోంది. 2024 జూన్‌లో 65.5 లక్షల పింఛన్లు పంపిణీ చేయగా, డిసెంబర్ చివరికి ఈ సంఖ్య 63.92 లక్షలకు తగ్గిపోయింది. అంటే కేవలం ఆరు ...

రేపు వారి అకౌంట్లో డ‌బ్బులు జ‌మ‌

రేపు వారి అకౌంట్లో డ‌బ్బులు జ‌మ‌

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల జీతాలు రేపటినుంచే వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇతర ఉద్యోగులకు ...

ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు ఉపసంహర‌ణ.. ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు ఉపసంహర‌ణ.. ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై కొన‌సాగుతున్న క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ...