Andhra Pradesh Cricket
క్రికెటర్ నితీష్కు వైఎస్ జగన్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ ...
నితీశ్ శతకానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా
ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రాష్ట్రం నుంచి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) అతనికి రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ...