Anakapalli Shocker

అనకాపల్లి జిల్లాలో దారుణం.. టీచ‌ర్ కీచ‌క ప‌ర్వం

అనకాపల్లి జిల్లాలో దారుణం.. టీచ‌ర్ కీచ‌క ప‌ర్వం

విద్యార్థుల‌కు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కిరాత‌కంగా ప్ర‌వ‌ర్తించాడు. బాధ్య‌త‌ను మ‌రిచి బుద్ధిలేకుండా ప్ర‌వ‌ర్తించాడు. అన‌కాప‌ల్లి జిల్లా గోలుగొండ మండ‌లంలో ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో పీఈటీ కీచ‌క ప‌ర్వం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో స్థానికులు, ...