Amaravati Development
అమరావతిని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా మార్చారు – సజ్జల
అమరావతి (Amaravati)లో అన్యాయం, అవినీతి జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముందని, అమరావతి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేస్తున్నారని వైసీపీ ...
అమరావతికి చట్టబద్ధత ఉందా..? – మంత్రిని నిలదీసిన రైతులు
అమరావతి (Amaravati) పరిధిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ (Land Pooling Process) అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వడ్డమాను గ్రామంలో తొలిరోజు గ్రామసభ నిర్వహించారు. మంత్రి నారాయణ, ...
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశం (Cabinet Meeting) నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ...
‘సూపర్ సిక్స్ అమలు చేసేశాం’.. – ఏలూరు సభలో సీఎం కీలక వ్యాఖ్యలు
18 నెలల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన చేసి చూపించామని, సూపర్ సిక్స్ (Super Six) ను సూపర్ హిట్(Super Hit) చేసేశామని ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏలూరు ...
అమరావతి కోసం మళ్లీ భూ సేకరణ.. ఈసారి ఎన్ని ఎకరాలంటే..
అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం అందుకుంటుండడంతో, ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధమైంది. ఇప్పటికే అమరావతి మొదటి దశలో రైతుల నుంచి సుమారు 50 వేల ఎకరాల భూమిని సేకరించింది. ...
నా కోసం 90 దేశాల్లో ఆందోళనలు.. – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన ఐదు రోజుల సింగపూర్ (Singapore) పర్యటనలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి (Economic Development), అమరావతి ...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 40 అంశాలతో అజెండా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (State Cabinet Meeting) ప్రారంభమైంది. ఈసారి సమావేశం దాదాపు 40 అంశాలతో విస్తృత అజెండాపై ...
మోడీ, చంద్రబాబు, పవన్పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని (Adoni)లో ముస్లిం జేఏసీ నిర్వహించిన సభలో MIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ...
అమరావతిలో మోడీ సభ.. 6600 బస్సులు
ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మోడీ సభకు భారీ ...















