Akbarpet-Bhoompalli

సిద్ధిపేట‌లో జ‌వాన్ భూమి క‌బ్జా.. స్పందించిన హ‌రీష్‌రావు

జ‌వాన్ భూమి క‌బ్జా.. స్పందించిన హ‌రీష్‌రావు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలంలోని చౌదర్‌పల్లె గ్రామంలో జరిగిన భూకబ్జా ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భారత సైన్యంలో జమ్మూ-కాశ్మీర్‌లోని భారత-పాకిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్ బి. రామస్వామి ...