Agriculture

ఖరీఫ్ పంట బీమా నిధులు విడుదల, మద్దతు ధర పెంపు

ఖరీఫ్ పంట బీమా నిధులు విడుదల, మద్దతు ధర పెంపు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం (Coalition Government) రైతులకు (Farmers) సంతోషకరమైన వార్తను అందించింది. సీఎం (CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ పంట (Kharif ...

తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు.. - వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు.. – వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) రాబోయే ఐదు రోజుల (Next Five Days) పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ (Hyderabad) లోని భారత వాతావరణ శాఖ ...

అమరావతికి మరో భారీ భూ సమీకరణ.. ఈసారి 44 వేల ఎక‌రాలు!

అమరావతికి మరో భారీ భూ సమీకరణ.. ఈసారి 44 వేల ఎక‌రాలు!

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సర్కార్ అమరావతి (Amaravati) ని అభివృద్ధి చేయడానికి మరోసారి భారీ భూ సమీకరణ (Land Pooling) కు సిద్దమైంది. ఈసారి 44,676 ఎకరాల భూమి సీఆర్‌డీఏ (CRDA) ...

రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

రాష్ట్రంలో వ్యవసాయ భూముల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు చొప్పున సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ...

రైతు భరోసాపై కేబినెట్ స‌బ్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం

రైతు భరోసాపై కేబినెట్ స‌బ్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జ‌రిగిన భేటీలో మంత్రులు ...

టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్‌ ప్రసారం చేసే సంస్థగా ప్రసిద్ధి పొందిన తర్వాత, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ...