News Wire
-
01
కడప మేయర్ గా పాకా సురేష్ ఎన్నిక
పాకా సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వైసీపీ కార్పొరేటర్లు. మేయర్ గా ప్రకటించిన జాయింట్ కలెక్టర్
-
02
తొలిదశ పంచాయితి ఎన్నికల పోలింగ్
తెలంగాణలో 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల ఎన్నికలు. 3,834 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు..
-
03
కడప మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధం
కాసేపట్లో జేసీ సమక్షంలో ప్రత్యేక సమావేశం. మేయర్ అభ్యర్ధిగా పాక సురేశ్. వైసీపీ విప్ జారీ
-
04
నంద్యాల జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు
కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన. కర్నూలు - విజయవాడ హైవేపై బైఠాయించిన రైతులు. పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం
-
05
టీవీకే అధినేత విజయ్ సభలో కలకలం
పుదుచ్చేరిలో సమావేశానికి గన్తో వచ్చిన ఓ వ్యక్తి. మెటల్ డిటెక్టర్ తనిఖీల్లో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
06
ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారుల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం 2024 బ్యాచ్ కు ఎంపికయిన 179 మంది ఐఏఎస్ అధికారుల్లో 8 మందిని ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది.
-
07
ఏజెన్సీలో భారీగా పడిపోయాయిన ఉష్ణోగ్రతలు
ఏజెన్సీలోని జిమాడుగుల, అరకు, మినుములూరు వద్ద 3 డిగ్రీలు. పాడేరు, ముంచింగి పుట్టు, పెదబయలు ప్రాంతాల్లో 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు
-
08
వాజ్ పేయి విగ్రహం వద్దంటూ టీడీపీ నిరసన
బందర్ లో వాజ్ పేయి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న టీడీపీ నేతలు .టీడీపీ నేతల తీరుపై బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం. తీవ్ర ఉద్రిక్తత
-
09
స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో మరొకరు మృతి
సత్తెనపల్లి మండలం కోమెరపూడిలో వృద్ధురాలు మృతి. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి..
-
10
ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు.






ముదురుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. నిర్వాసితుల ఆందోళన
విశాఖ (Visakhapatnam) స్టీల్ ప్లాంట్ని (Steel Plant)ర్వాసితుల ఉద్యమం (Movement) ఉధృతంగా మారింది. ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద నిర్వాసితుల ఆందోళన ఉద్యమంగా మారింది. భూములు (Lands) కోల్పోయిన కుటుంబాలకు ఇప్పటికీ సరైన ...