త్రివేణి సంగమంలో మోడీ పుణ్య‌స్నానం (Video)

త్రివేణి సంగమంలో మోడీ పుణ్య‌స్నానం (Video)

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన ప్రయాగరాజ్(Prayagraj) మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పాల్గొన్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పుణ్య‌ స్నానం కూడా ఆచరించారు. ఈ కుంభ‌మేళాకు వ‌చ్చిన మోదీకి సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, అర్చ‌కులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. పీఎం మోడీ మ‌హాకుంభ‌మేళాలో పుణ్య‌స్నానం ఆచ‌రించారు. అనంత‌రం పడవలో విహరించి, గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమాన్ని దర్శించారు. అనంతరం నదిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోడీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అధికారులు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment