ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన ప్రయాగరాజ్(Prayagraj) మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పాల్గొన్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పుణ్య స్నానం కూడా ఆచరించారు. ఈ కుంభమేళాకు వచ్చిన మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్, అర్చకులు ఘనస్వాగతం పలికారు. పీఎం మోడీ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం పడవలో విహరించి, గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమాన్ని దర్శించారు. అనంతరం నదిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోడీ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
News Wire
-
01
దేశంలో 4వేలకు చేరువలో కొవిడ్ కేసులు
యాక్టివ్ కేసులు 3,961, కేరళ-1435. దేశంలో కరోనాతో మరో నలుగురు మృతి. ఇప్పటివరకు కరోనాతో 32 మంది మృతి
-
02
కవిత కొత్త పార్టీ..
ఎమ్మెల్సీ కవిత ఇంటి పక్కనే జాగృతి కొత్త కార్యలయం. కాసేపట్లలో పూజ చేసి కార్యలయాన్ని ప్రారంభించునున్న కవిత.
-
03
ఈశన్య రాష్ట్రాల్లో భారీ వరదలు
భారీ వరదలకి 19 మంది మృతి. మిజోరాం, అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు
-
04
దేశంలో కరోనా యాక్టివ్ 3,395 కేసులు
కొత్తగా 685 కేసులు. నిన్న కరోనాతో 8 మంది మృతి. ఏపీ లో 17, తెలంగాణలో3 యాక్టివ్ కేసులు.
-
05
పల్నాడు జిల్లాలో కక్షసాధింపు చర్యలు
శావల్యాపురం మండలం పుట్లూరులో వైసీపీ సానుభూతిదారులకు ఈ నెల 72 మందికి, గత నెలలో 22 మందికి పెన్షన్లు నిలిపివేత.
-
06
SSC-2025 వాల్యువేషన్లో లోపాలు.
రికార్డుస్థాయిలో రీవాల్యుయేషన్, రీకౌంటింగ్కు 66,363 దరఖాస్తులు. 5 మంది వాల్యుయేటర్లను సస్పెండ్. మూడు స్థాయిల్లో పర్యవేక్షణ ఉన్నా లోపాలు.
-
07
నేడు మిస్వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్
హైటెక్స్లో భారీ ఏర్పాట్లు, రాత్రి 9.15 గంటలకు మిస్ వరల్డ్ విజేత ప్రకటన. మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్లు ప్రైజ్మనీ
-
08
ఏలూరు జిల్లాలో కరోనా కేసుల కలవరం.
పెరుగుతున్న పాజిటివ్ కేసులు. కలెక్టరేట్ లో నలుగురు సిబ్బందికి కరోనా. సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు.
-
09
ఈడీ డిప్యూటీ డైరక్టర్ అరెస్ట్
ఒడిశా సీబీఐ వలలో ఈడీ డిప్యూటీ డైరక్టర్ రఘువంశీ అరెస్ట్. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రఘువంశీ.
-
10
తిరుపతిలో దారుణం
మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలు. చెత్త తొలగిస్తుండగా శిశువుల మృతదేహాలు గుర్తింపు. పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు.