ప్రధానితో నారా లోకేష్ భేటీ.. యోగాంధ్ర బుక్ బ‌హూక‌ర‌ణ‌

ప్రధానితో నారా లోకేష్ భేటీ.. యోగాంధ్ర బుక్ బ‌హూక‌ర‌ణ‌

ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi)ని ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కోరుతూ పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు ప్రధానమంత్రి సహకారం అవసరమని లోకేష్ ప్రధానికి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రత్యేకించి, రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ(IT), ఎలక్ట్రానిక్స్ (Electronics) పరిశ్రమల స్థాపనకు మరింత చేయూత అందించాలని కోరారు. యోగాంధ్ర (Yogandra) నిర్వహణపై రూపొందించిన కాపీ టేబుల్ బుక్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment