బాలికపై ఐదో తరగతి విద్యార్థులు గ్యాంగ్‌రేప్

బాలికపై ఐదో తరగతి విద్యార్థులు గ్యాంగ్‌రేప్

మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా (District)లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలిక (Minor Girl)పై ఐదుగురు మైనర్లు సామూహిక (Gang) అత్యాచారానికి (Rape) పాల్పడ్డారు. ఈ ఘటన జడ్చర్ల (Jadcherla) పట్టణంలోని ఓ కాలనీలో చోటుచేసుకుంది. నిందితులలో నలుగురు ఐదో తరగతి (Fifth Class) విద్యార్థులు (Students) కాగా, మరొకరు ఇంటర్ విద్యార్థి (Intermediate Student) అని సమాచారం.

ఐదో తరగతి చదువుతున్న చిన్నారులు ఇంత దారుణానికి ఒడిగట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment