టాలెంటెడ్ నటి కృతిశెట్టి ఈ సంవత్సరం క్రిస్మస్ పండగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంది. శాంటా క్లాజ్ టోపీ ధరించిన స్టైలిష్ ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ, అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది.
ఫొటోలో ఆమె ట్రీ దగ్గర తన స్టైలిష్ లుక్లో మెరుస్తున్నారని, పండుగ సంబరం ప్రతిబింబించిలా కృతిశెట్టి ఫొటో ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. “మీ అందరికీ శాంతి, ఆనందంతో నిండిన క్రిస్మస్ కావాలని ఆశిస్తున్నా” అంటూ కృతిశెట్టి తన పోస్ట్లో పేర్కొంది. శాంటా టోపీతో కృతిశెట్టి దిగిన ఫొటోలు ప్రస్తుతం షోల్ మీడియాలో వైరల్గా మారాయి.