మ‌ళ్లీ ముగ్గురు మావోలు హతం.. ఈ ఏడాదిలో 138 మంది

మ‌ళ్లీ ముగ్గురు మావోలు హతం.. ఈ ఏడాదిలో 138 మంది

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం (Chhattisgarh State) మావోయిస్టుల క‌ద‌ళిక‌ల‌కు కేంద్రబిందువుగా మారిన వేళ, భద్రతా బలగాలు తన చర్యలు మరింత వేగవంతం చేశాయి. తాజా సమాచారం ప్రకారం, బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 9 గంటల సమయంలో పోలీసులు, భద్రతా బలగాలు కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌ (Joint Operation) లో ముగ్గురు మావోయిస్టులు (Three Maoists) ఎన్‌కౌంటర్‌ (Encounter)లో హతమయ్యారు (Killed).

ఇది ఈ ఏడాది (This year) రాష్ట్రంలో నమోదైన మరో కీలక ఎన్‌కౌంటర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 2025లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 138 మంది మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు చట్రాలను కూకటి తరిమేందుకు భద్రతా బలగాలు అడుగడుగునా తమ కరడుగట్టిన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయని సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment