తెలంగాణ వార్తలు
క్రికెట్ బెట్టింగ్.. మరో యువకుడు బలి
క్రికెట్ బెట్టింగ్లో భారీగా డబ్బు కోల్పోయిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తెలంగాణలో కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ ...
న్యాయవాదుల ఆందోళన.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
హైదరాబాద్లో న్యాయవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్”ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఓ న్యాయవాది ...
ఎంఎంటీఎస్లో లైంగిక దాడి యత్నం.. నిందితుడు గుర్తింపు
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి ...
హుటాహుటిన ఢిల్లీకి సీఎం రేవంత్.. ఎందుకంటే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు పయనమైన ఈ ...
ఎంఎంటీఎస్ ఘటనపై బీఆర్ఎస్ సీరియస్.. షీ టీమ్స్పై సబితా ఇంద్రారెడ్డి ప్రశ్న
మహిళల భద్రతపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై స్పందించిన ఆమె, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా ...
రన్నింగ్ ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు రైలు నుంచి కిందకు దూకి తీవ్ర గాయాల ...
బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే సభకు భారీగా ప్రజలు, కార్యకర్తలు హాజరై బీఆర్ఎస్ శక్తి ఏమిటో ...
బెట్టింగ్ యాప్ కేసు : బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై ఫిర్యాదు
తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టాలీవుడ్ ప్రముఖులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు స్టార్ హీరోలపై కూడా ఫిర్యాదులు నమోదవ్వడం ...
హైదరాబాద్లో సైకో వీరంగం.. చిన్నారి మృతి
మేడ్చల్ జిల్లాలో ఒక భయంకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు సైకోలా మారి విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్కు ...















