తెలంగాణ వార్తలు
‘నా పదవి అడ్డుకుంది ఈ కొడుకులే..’ – అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
సొంత పార్టీలోని నేతలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని, రాహుల్ గాంధీ చెప్పినందుకే కులగణన జరిగిందని, లేకుంటే ...
వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు – ఎన్డీఆర్ఎఫ్
SLBC టన్నెల్ ప్రమాదం సహాయక చర్యల్లో కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో టన్నెల్లో చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ ...
ప్రజల ప్రాణాలకంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? – కేటీఆర్ ఫైర్
ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది గల్లంతైన విషాద పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. BRS వర్కింగ్ ...
నేడు కేఆర్ఎంబీ సమావేశం.. పరిష్కారం దొరికేనా..?
కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక సమావేశం సోమవారం హైదరాబాద్లోని జలసౌధలో జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీ, అక్రమ నీటి వినియోగం ...
ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి
హైదరాబాద్ మియాపూర్లోని మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. దాడిలో విద్యార్థి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఉపాధ్యాయుడు ...
సరైన సమయంలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన ఆరోపణ
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని ఆరోపించారు. ...
యాదాద్రిలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
తెలంగాణ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఓ అద్భుత దృశ్యానికి వేదికైంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతుల చేతుల మీదుగా స్వర్ణ విమాన గోపురం ...
లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లో ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు అర్నవ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అత్యవసరంగా నీలోఫర్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ శనివారం తుది ...
శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్లో ఘోర ప్రమాదం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగంలో శనివారం జరిగిన ప్రమాదం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ప్రాంతాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. టన్నెల్ పైభాగం అకస్మాత్తుగా కుంగిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ ఘటన ...















ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎందే.. కేటీఆర్ సంచలన ట్వీట్
శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ (SLBC) టన్నెల్ పనుల సమయంలో 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం తెలంగాణను కుదిపేసింది. సుమారు 3 కిలోమీటర్ల మేర టన్నెల్ పైకప్పు కూలిపోయి పలువురు కార్మికులు ...