క్రీడలు
మహిళల క్రికెట్ చరిత్రలో ఐసీసీ సంచలన నిర్ణయం!
2025 మహిళల వన్డే ప్రపంచకప్లో భారత మహిళా జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి, చరిత్ర సృష్టించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో జెమీమా రోడ్రిగ్స్ (127 ...
అద్భుత ఘనత! ఫైనల్లోకి భారత మహిళా జట్టు
మహిళల వన్డే ప్రపంచకప్లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో ఫైనల్కు అర్హత సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత జట్టు అసాధారణ ...
కోహ్లీ జెర్సీలో పంత్.. ఫ్యాన్స్ చర్చ!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా (Team India) వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరు (Bengaluru)లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Center of Excellence) మైదానంలో ...
సెమీస్లో భారత్ vs ఆస్ట్రేలియా: ఫైనల్ బెర్త్ కోసం టై-బ్రేకింగ్ పోరు!
ఐసీసీ (ICC) మహిళల ప్రపంచకప్ (Women’s World Cup) 2025లో ఫైనల్ బెర్త్ కోసం భారత్ (India), డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia) జట్లు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తలపడనున్నాయి. ...
భారత్-ఆస్ట్రేలియా తొలి టీ20 రద్దు!
ఆస్ట్రేలియా (Australia)తో జరగాల్సిన ఐదు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ (First Match) రద్దు అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు (Cancelled) చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ మధ్యలో పలుమార్లు ...
సెమీస్ ముందు భారత్కు షాక్.. ఆ ప్లేయర్ రీ-ఎంట్రీతో ఆస్ట్రేలియా పటిష్టం!
మహిళల వన్డే (Women’s ODI)ప్రపంచకప్ (World Cup) 2025లో కీలకమైన రెండో సెమీఫైనల్ గురువారం జరగనుంది. ఈ మ్యాచ్లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia)ను టీమిండియా (Team India) ఢీకొట్టనుంది. లీగ్ దశలో ...
జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య
క్రీడా ప్రపంచంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో భారతదేశానికి (India) ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ అంతర్జాతీయ జియు-జిట్సు (Jiu-Jitsu) క్రీడాకారిణి రోహిణి కలాం (Rohini Kalam) (35) ఆత్మహత్య చేసుకున్నారు. ...
ఐసీయూలో శ్రేయస్ అయ్యర్..
సిడ్నీ (Sydney) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన మూడవ వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు తీవ్ర గాయం తగిలింది. అక్టోబర్ 25, ...
భారత్ ఓటమికి గంభీర్ వ్యూహమే కారణం.
ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన రెండో వన్డే (Second ODI)లో 2 వికెట్ల తేడాతో భారత్(India) ఓడిపోవడంతో, మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో కోల్పోయింది. అడిలైడ్లో భారత్ ఓడిపోవడం గత 17 ఏళ్లలో ...
సెంచరీల మోత: సెమీస్లోకి టీమిండియా!
మహిళల (women’s) వన్డే(ODI) వరల్డ్ కప్ (World Cup)లో భారత జట్టు సెమీ-ఫైనల్ (Semi-Final)కు చేరుకుంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత పుంజుకున్న భారత్, వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో న్యూజిలాండ్ను 53 పరుగుల ...










 





