తెలుగు

వీరుడా, ఇక సెలవు.. సుబ్బ‌య్య అంత్య‌క్రియ‌లు పూర్తి

వీరుడా, ఇక సెలవు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వీర జవాన్‌ సుబ్బయ్య తన ప్రాణాలను పణంగా పెట్టి 30మంది సైనికుల ప్రాణాలను కాపాడి వీర మరణం పొందారు. సుబ్బ‌య్య అంత్య‌క్రియ‌లు ఆయ‌న స్వ‌గ్రామం అనంత‌పురం జిల్లా నార్పలలో ...

మరోసారి రాజ్యసభకు మెగాస్టార్‌?

మరోసారి రాజ్యసభకు మెగాస్టార్‌?

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు ఎంపిక అవుతార‌ని చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే, చిరంజీవి స్వయంగా ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న ఉద్దేశ్యం లేకపోయినా, బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ...

ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!

ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఇచ్చారు. వచ్చే 3 నెలల్లో ...

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధం!

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మే త‌రువాయి

వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మ‌ధ్యాహ్నం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ భేటీలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర ...

బాద్‌షాపై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

బాద్‌షాపై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌పై స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 2006లో వచ్చిన డాన్ ...

అవంతి శ్రీ‌నివాస్‌పై బుద్దా వెంకన్న సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

అవంతి శ్రీ‌నివాస్‌పై బుద్దా వెంకన్న సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. “నీ సానుభూతి కూటమి అవసరం లేదు. నిన్ను రాజకీయంగా ఎదగనిచ్చిన చిరంజీవి కుటుంబానికి ...

రేవంత్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. మంత్రివర్గ విస్తరణపై చర్చలు, ఢిల్లీకి నేత‌లు

రేవంత్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. మంత్రివర్గ విస్తరణపై చర్చలు, ఢిల్లీకి నేత‌లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం మ‌రోసారి తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు మదన్ మోహన్, మల్‌రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి చేరుకుని, రేవంత్ రెడ్డిని కలిసేందుకు ...

వివాదాల వేళ.. 'అదానీ' కృష్ణ‌ప‌ట్నం పోర్టుపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

వివాదాల వేళ.. ‘అదానీ’ కృష్ణ‌ప‌ట్నం పోర్టుపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

అదానీ గ్రూప్ ఆధీనంలో కృష్ణపట్నం పోర్ట్‌కు సముద్ర మార్గంలో పెట్రోలియం దిగుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ ...

షేర్ మార్కెట్‌కి శక్తివంతమైన మార్పు.. 500 షేర్లకు T+0 సెటిల్‌మెంట్‌ అమలు!

షేర్ మార్కెట్‌కి శక్తివంతమైన మార్పు.. 500 షేర్లకు T+0 సెటిల్‌మెంట్‌ అమలు!

క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (SEBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. షేర్ మార్కెట్‌లో వేగవంతమైన లావాదేవీలకు T+0 సెటిల్‌మెంట్ విధానాన్ని మరింత విస్తరించింది. ఈ ప్రక్రియ ద్వారా లావాదేవీ జరిగిన రోజే ...

తుపాను ప్ర‌భావం.. శ్రీ‌వారి భక్తులకు త‌ప్ప‌ని ఇబ్బందులు

తుపాను ప్ర‌భావం.. శ్రీ‌వారి భక్తులకు త‌ప్ప‌ని ఇబ్బందులు

తిరుపతి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో గత రాత్రి నుంచి తిరుపతి నగరం, తిరుమల ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. వ‌ర్షాల ధాటికి ...