తెలుగు
ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి సురేష్కుమార్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా రీడిజిగ్నేట్ ...
దేశవాళీ టోర్నీల్లో చరిత్ర సృష్టిస్తున్న యువ క్రికెటర్లు
IPL-2025 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయని ఆటగాళ్లు తమ ప్రతిభతో దేశవాళీ టోర్నీలలో సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నారు. ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే తన అసాధారణ ...
ఇంగ్లాండ్తో సిరీస్కు బూమ్రా దూరం? కారణం ఇదే..
టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా త్వరలో ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే మ్యాచ్లు, టీ20 సిరీస్లకు దూరంగా ఉండనున్నారు. బీసీసీఐ అతనికి ఈ సిరీస్లో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం. త్వరలో భారత ...
‘గోవిందో.. గోవిందా..’ 2024కు అంతిమ వీడ్కోలు.. ఫన్నీ వీడియో
గడిచిన సంవత్సరంలో జరిగిన మధుర స్మృతులను, విషాద ఘటనలను తలుచుకుంటూ ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్లో వీడ్కోలు పలుకుతుంటారు. కొందరు వాట్సాప్ స్టేటస్ల రూపంలో, మరికొందరు మెసేజ్లు, కార్టూన్లు, కొటేషన్ రూపంలో ఎవరికి తోచినట్లుగా ...
హైకోర్టులో పేర్ని నానికి ఊరట..
ఆంధ్రప్రదేశ్ అత్యున్నత ధర్మాసనంతో వైసీపీ నేత పేర్ని నానికి ఊరట లభించింది. రేషన్ బియ్యం కేసులో తనను ఏ6గా చేర్చడంతో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్ ...
యల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారుల పింఛన్ల పంపిణీ
పల్నాడు జిల్లా యల్లమందలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు ...
మహా కుంభమేళా-2025.. ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లు పూర్తి
జనవరి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల కోసం ఉత్తర్ప్రదేశ్ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ...
జనవరి 7 కీలకం.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి వెళ్లిన రాకెట్ రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో ...















