తెలుగు
‘తల్లికి వందనం’ ఈ విద్యా సంవత్సరం లేనట్లే.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి కోసం ప్రత్యేకంగా రూ.15,000 అందించనుంది. సచివాలయంలో సీఎం ...
రోహిత్ శర్మపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం కెప్టెన్సీ, బ్యాటింగ్లో కష్టాలను ఎదుర్కొంటున్న రోహిత్ శర్మపై రిటైర్మెంట్ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, హిట్ మ్యాన్ భవిష్యత్పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ...
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గౌతమ్రెడ్డి అభ్యర్థనను స్వీకరించిన ...
మల్లారెడ్డి కాలేజీ వద్ద హైటెన్షన్.. బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలపై ఆందోళన
మేడ్చల్ జిల్లాలోని మాజీ మంత్రి మల్లారెడ్డి (CMR) కాలేజీ వద్ద హైటెన్షన్ నెలకొంది. గత రాత్రి, లేడీస్ హాస్టల్ బాత్ రూమ్లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేసిన ఘటనపై విద్యార్థినులు తీవ్ర ...
‘గేమ్ ఛేంజర్’ నిడివి ఎంత? సెన్సార్ సూచనలు ఏమిటి?
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు ...
గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు గోవాలో వెళ్లిన తాడేపల్లిగూడెం (Tadepalligudem) యువకుడిపై దారుణంగా దాడి జరిగింది. డిసెంబర్ 29న తాడేపల్లిగూడెం చెందిన ఎనిమిది మంది యువకులు గోవా ట్రిప్ వెళ్లారు. ఆ రోజున ...
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట.. హైకోర్టు స్టే
2024లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమకు హైకోర్టు ఊరట ఇచ్చింది. ఆమెపై నమోదైన కేసుకు ...
కక్ష లేదంటూనే జగన్ను దెబ్బకొట్టాలని బాబు కుట్ర.. సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. క్షక్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన ...
చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జెన్సీ.. వైరస్ల తాకిడితో ఆందోళన
కరోనా మహమ్మారి వల్ల భయంకరమైన ప్రాణనష్టం ఎదుర్కొన్న చైనా మరోసారి వైరస్ల పెనుతాకిడిని ఎదుర్కొంటోంది. మల్టిపుల్ వైరస్ల వ్యాప్తితో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. కోవిడ్-19తో పాటు ఇన్ఫ్లుయెంజా-ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యూమోనియా ...















అమెరికాలో వరుస ప్రమాదాలు.. ట్రంప్, మస్క్ సంచలన వ్యాఖ్యలు
అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా జరిగిన వరుస ప్రమాదాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. న్యూ ఆర్లీన్స్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, లాస్ ...