తెలుగు
అర్జున, ఖేల్రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు
అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. జ్యోతి తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తెచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ...
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన భేటీలో మంత్రులు ...
2026 తర్వాత మోదీ సర్కార్ కొనసాగుతుందో లేదో..? సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం భవిష్యత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగుతుందా.. లేదా అనేది అనుమానమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ...
‘డోర్స్ ఓపెన్’.. నితీష్ కుమార్కు లాలూ ఆఫర్
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జేడీయూ-బీజేపీ కూటమి తమ అధికారాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ...
ఖేల్రత్న, అర్జున అవార్డుల ప్రకటన.. మెరిసిన తెలుగు తేజాలు
కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డులతో పాటు అర్జున అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ...
‘పుష్ప అరెస్టుతో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం’.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
అల్లు అర్జున్ అరెస్టు అంశం తెలంగాణలో ఏదో ఓ మూలన రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ కేసు గురించి కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ సూచించినా, బన్నీ ...
సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు.. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న ...
ఫార్ములా – ఈ రేసు కేసులో విచారణ.. బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు
ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. విచారణకు మరింత సమయం కావాలని కోరుతూ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ ...















కేసీఆర్, హరీష్, కేటీఆర్ జైలుకు వెళ్తారు.. – కడియం శ్రీహరి
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కల్వకుంట్ల ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలోని కొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ...