తెలుగు
నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మహాసభల ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రాముఖ్యతను ...
రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక పెద్ద కసరత్తు మొదలుపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రైతులకు రూ.20,000 సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పథకం కింద, PM కిసాన్ ...
వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే!
ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్ర చలి వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్ దిగువన పడిపోతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో ...
బీఎస్ఎఫ్పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్ఎఫ్ వదిలేస్తూ తన రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...
మండపేటలో రేవ్ పార్టీ.. యువతులు, హిజ్రాలతో అశ్లీల నృత్యాలు
ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంలో రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా విస్తరిస్తోంది. మొన్న జనసేన నేత బర్త్డే వేడుకల సందర్భంగా, నిన్న ఫెర్టిలైజర్స్ షాప్ యజమానులు, ఇవాళ మండపేటలో ఇలా రేప్ పార్టీ ఉదంతాలు ...
రష్యాలో విషప్రయోగం.. సిరియా మాజీ అధ్యక్షుడి పరిస్థితి విషమం
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ (59) తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. రష్యా రాజధాని మాస్కోలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తీవ్ర దగ్గుతో పాటు ...
2 ఎకరాల నుంచి రూ.931 కోట్లు ఎలా? – రోజా ప్రశ్న
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన సంగతి ఇటీవలే ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా వెలుగుచూసింది. అయితే, ఈ విషయంపై మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్ర ...
చైనాను వణికిస్తోన్న మరో వైరస్.. మరో కోవిడ్ లాంటిదేనా?
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మిగిల్చిన బాధలను ఇంకా మరువకముందే.. ఇప్పుడు మరో కొత్త వైరస్ చైనాలో కలకలం సృష్టిస్తోంది. కోవిడ్కు మూలమైన చైనా దేశంలోనే మరో వైరస్ జనాన్ని భయపెడుతోంది. చైనాలోని ...















బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనం.. – జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరం ...