తెలుగు
జియో వినియోగదారులకు కీలక హెచ్చరిక
జియో వినియోగదారులకు స్కామ్ కాల్స్పై ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. +91 మినహా ఇతర ప్రిఫిక్సుతో వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్కు జాగ్రత్త వహించాలని సూచించింది. ఇటీవల ఐఎస్ఓ నంబర్లతో మిస్డ్ కాల్స్ ...
సంక్రాంతి ముందు షాక్.. KF బీర్ల సరఫరా నిలిపివేత
ఇది తెలంగాణ మద్యం ప్రియులకు చాలా నిరాశపరిచే వార్త. యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ (UBL) ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు, హీనెకెన్ బీర్ల సరఫరాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 నుండి ధరలను ...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-10లోకి రిషభ్ పంత్ ఎంట్రీ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు తమ ప్రదర్శనతో మెరిసారు. బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో నిలిచి తన స్థాయిని కొనసాగిస్తుండగా, రిషభ్ పంత్ మూడు ...
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
పెనమలూరు శ్రీచైతన్య కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజీలో చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో కాలేజీ యాజమాన్యం.. విద్యార్థిని అనారోగ్యంతో చనిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త ...
అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ...
ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్పై లైంగిక వేధింపుల కేసు
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు పదేళ్లుగా తనపై సామ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతని సోదరి కోర్టుకు వెల్లడించింది. ఈ ఘటన 1997 నుండి 2006 ...
కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురు.. ఏసీబీ విచారణపై కీలక నిర్ణయం
ఏసీబీ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన మరో పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పలు కీలక విషయాలను వెల్లడించింది. ఏసీబీ విచారణలో తన లాయర్ను తనతో పాటు కూర్చోబెట్టాలని కోరిన కేటీఆర్ ...
హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్!
మళయాల నటి హనీరోజ్ ఇటీవల కేరళ పోలీసులకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో 30 మందిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల్లో ప్రముఖ వ్యాపారవేత్త ...
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు షాక్!
సంక్రాంతికి విడుదల కానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపు పెద్ద చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ...
















మెగాస్టార్పై టీడీపీ శ్రేణుల బూతులు.. జన సైనికుల మౌనం