తెలుగు
రెండో టీ20లో టీమిండియాను గట్టెక్కించిన తి’లక్’
స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ను హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ గట్టెక్కించాడు. ఒంటరి పోరాటం చేసి జట్టును విజయ తీరానికి చేర్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ ...
ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటోతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడం కోసం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. సమావేశం ...
చీనాబ్ బ్రిడ్జ్పై వందే భారత్ రైలు పరుగులు
జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై (Chenab Rail Bridge) వందే భారత్ రైలు తొలిసారి ప్రయాణం చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ...
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ముహూర్తం ఖరారు అయ్యింది. 2027లో జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి పుష్కరాల నిర్వహణలో ప్రత్యేక ...
రంజీ ట్రోఫీలో సంచలనం.. ముంబైపై జమ్ము-కశ్మీర్ అద్భుత విజయం
రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో జమ్ము-కశ్మీర్ జట్టు అత్యద్భుత ప్రదర్శనతో ముంబై జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. 206 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి అడుగుపెట్టిన జమ్ము-కశ్మీర్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఆడి విజయాన్ని ...
బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ లగ్జరీ రైడ్.. కారు ఖరీదు ఎంతంటే..
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఇటీవల ఓ అద్భుతమైన లగ్జరీ కారులో దర్శనమిచ్చారు. ఈ కారుకు సంబంధించిన వివరాలు తెలిసిన తర్వాత అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. షారుఖ్ వినియోగిస్తున్న ఈ లగ్జరీ కారు ...















బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్
తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ...