తెలుగు
వాషింగ్టన్ విమాన ప్రమాదం.. 64 మంది దుర్మరణం
అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో 64 మందీ దుర్మరణం చెందారు. పీఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం గాల్లోనే మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొంది. అనంతరం ఆ విమానం సమీపంలోని పోటోమాక్ నదిలో ...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు సీజ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీల్లో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. గురువారం భారీగా 24 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు గంజాయ్ ...
పెట్రోల్ క్యాన్తో అఘోరీ హల్చల్
వరంగల్ జిల్లాలో అఘోరీ హల్చల్ చేసింది. కొమ్మాల గ్రామ సమీపంలో ప్రత్యక్షమైన అఘోరీని చూసిన గ్రామస్తులు, అతడిని కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. నాగ సాధువులు, సత్పురుషులు, అఘోరాలు కుంభమేళాలో కోట్ల మంది ...
ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పోలీసులు కీలక మావోయిస్టు నేత సోడిపొజ్జ అలియాస్ లలిత్ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ...
డీఎస్పీగా మరో క్రికెటర్
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రముఖ ఆల్రౌండర్ దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ప్రదమైన పదవి కట్టబెట్టింది. దీప్తి శర్మను డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ...
నోబెల్ శాంతి బహుమతి రేసులో ఎలాన్ మస్క్?
టెస్లా, ఎక్స్ అధినేత, వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రతిష్టాత్మక పురస్కారం అందుకునేందుకు అడుగు దూరంలో ఉన్నారు. మస్క్ పేరు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)కి ...
పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల రికార్డ్ను బ్రేక్ చేసిన బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సంచలన విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై రెండు నెలలు గడిచినా, దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఓటీటీలో విడుదలైనప్పటికీ, పలు థియేటర్లలో ఇప్పటికీ ...
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు.. అధికారుల అప్రమత్తం
హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టాను అంటూ ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేయడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే ఎయిర్పోర్టు ...
ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా..? – కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధి గురించి ప్రశ్నించిన ...















