తెలుగు
జయలలిత ఆస్తులపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే కీలక నేత స్వర్గీయ జయలలిత (Jayalalitha) ఆస్తులకు సంబంధించిన కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జయలలితకు చెందిన (Jayalalitha Properties) 4 వేల ...
గ్రామాలకు వ్యాప్తిస్తున్న గంజాయి మత్తు
ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా పేరొందిన కోనసీమ (Konaseema) ఇప్పుడు గంజాయి (Ganja) వాడకంతో హల్చల్ చేస్తోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి పల్లెటూర్ల వరకు గంజాయి విక్రయం విస్తరిస్తుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ...
విశాఖ సెంట్రల్ జైలుకు హౌస్ ఫుల్ బోర్డు
సాధారణంగా టికెట్లు అయిపోయాయని సినిమా హాళ్ల ముందు, సీట్లు అయిపోయాయని స్కూళ్లు, కాలేజీల ఎదుట హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ జైలు ముందు ఎప్పుడైనా హౌస్ఫుల్ బోర్డు గమనించారా..? కానీ, విశాఖ సెంట్రల్ ...
పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండలో పర్యటించారు. పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ...
DQ Movie: ‘కాంత’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్!
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం(Pan India Movie) ‘కాంత’ (Kaantha Movie)కి సంబంధించి తాజా సమాచారం బయటకొచ్చింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ...
శ్రీకాకుళంలో దారుణం.. హాస్టల్లోకి ప్రవేశించి గ్యాంగ్రేప్!
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఢటనతో హాస్టల్లో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి, ...
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు (54) మృతి చెందారు. కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆయన ఊపిరితిత్తుల సమస్యలతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కుటుంబ ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ (Parliament)కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ...
ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైసీపీ విడుదల చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి ...















