తెలుగు
విషాదం.. ఆయోధ్య రామాలయ ప్రధానార్చకులు కన్నుమూత
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి (Ram Janmabhoomi) ప్రధాన అర్చకులు మహంత్ సత్యేంద్ర దాస్ (87) (Satyendra Das) తుదిశ్వాస విడిచారు. బీపీ, షుగర్తో బాధపడుతున్న సత్యేంద్ర దాస్ను కుటుంబ ...
పొలిటికల్ రీఎంట్రీపై మెగాస్టార్ క్లారిటీ.. (వీడియో)
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. జై ...
మహా కుంభమేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ
ఆధ్యాత్మిక మహోత్సవం మహా కుంభమేళా ముకేశ్ అంబానీ కుటుంబం సందడి చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ కుటుంబం పుణ్యస్నానం ఆచరించింది. ముకేశ్ అంబానీ తన తల్లి, కుమారులతో కలిసి ...
రవితేజ ‘నా ఆటోగ్రాఫ్’ రీ రిలీజ్.. ఎప్పుడంటే
మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ...
ఈవీఎంల డేటా తొలగించొద్దు.. – సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)లలో నిక్షిప్తమైన డేటాను తొలగించవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(EC)కు స్పష్టం చేసింది. హర్యానా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు కాంగ్రెస్ ...
కాంగ్రెస్ హనీమూన్ పిరియడ్ అయిపోయింది.. – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ హనీమూన్ పిరియడ్ ...
తెలంగాణ కాంగ్రెస్కు భారీ షాక్.. బీజేపీలోకి కీలక నేతలు
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో సభావత్ శ్రీనివాస్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీ ...
‘లైలా’ ఎఫెక్ట్.. ఆస్పత్రిలో చేరిన ఫృథ్వీరాజ్ (వీడియో)
నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీరాజ్ అనారోగ్యానికి గురయ్యారు. హైబీపీ (హై బ్లడ్ ప్రెజర్) కారణంగా ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి బెడ్పై వైద్యులు ఆయనకు ...
మాజీ సీఎం భద్రతపై అనుమానాలున్నాయి – వైసీపీ
మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం, క్యాంపు ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల నోటీసులకు వైసీపీ స్పందించింది. మాజీ సీఎం భద్రతపై అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్ ...















ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు ముందుంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుందని వైసీపీ అధినేత, మాజీ ...