తెలుగు
పవన్ను చూసుకొనే రెచ్చిపోతున్నాడు.. సంచలన ఆధారాలు రిలీజ్ చేసిన లక్ష్మీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్టుతోనే తిరుపతిలో కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడని, అమ్మాయిలను, అమాయక జనాలను మోసం చేయడం తప్ప కిరణ్ రాయల్ ఎలాంటి వ్యాపారం చేయడని బాధితురాలు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు ...
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ను మార్చుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్కు (Meenakshi Natarajan) ఈ బాధ్యతలు అప్పగించింది. ...
ఇన్నేళ్లకు కోర్టు ముందు నిజం అంగీకరించక తప్పలేదు?
చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణ అభియోగాల కేసులో మార్గదర్శి ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 18 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఎట్టకేలకు వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ...
17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి బీఎస్ఎన్ఎల్
భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తీపికబురు అందించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సంస్థ లాభాల్లోకి(Profits) ప్రవేశించింది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ రూ.262 కోట్ల లాభాన్ని ...
జేసీకి షాక్.. మాధవీలత ఫిర్యాదుతో కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదుతో సైబరాబాద్ ...
యాసిడ్ దాడి వెనుక విస్తుపోయే నిజాలు
అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం క్రితం నిశ్చితార్థం అయి త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై యాసిడ్తో దాడి చేయడమే కాకుండా బలవంతంగా గొంతలో ...
ప్రధాని కులంపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై శుక్రవారం గాంధీభవన్లో సీఎం రేవంత్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కుల గణనపై వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రధానమంత్రి ...
మోగ్లీ 2025.. స్పెషల్ టీజర్తో మేకర్స్ సర్ప్రైజ్!
రోషన్ కనకాల లీడ్ రోల్లో నటిస్తున్న ‘మోగ్లీ 2025’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాక్షి మధోల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ సినిమాకు ...
సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ ఖరారు!
వారం రోజుల మిషన్ కోసం వెళ్లి ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమి మీదకు రానున్నారు. ఆమెతో పాటు అక్కడే ...















