తెలుగు
రేపు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు (మంగళవారం) వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీతో మాట్లాడనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు విజయవాడ గాంధీనగర్లోని జిల్లా ...
ఫిల్మ్ సిటీ గోడలు బద్ధలు కొట్టి పేదలకు భూములు ఇప్పిస్తాం.. -CPM
రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం భూకబ్జా ఆరోపణలతో చిక్కుల్లో పడింది. తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆక్రమించుకుందని ఆరోపిస్తూ పేదలు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన ...
బండి సంజయ్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్
కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క (Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ (Rahul ...
భారత్లో ఒలింపిక్స్కు ఇదే సరైన సమయం.. – నీతా అంబానీ
భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇదే సరైన సమయమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్ ...
నా తండ్రి తెలంగాణ హీరో.. కేటీఆర్ భావోద్వేగ ట్వీట్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా పలువురు రాజకీయ ప్రముఖులు ...
రోడ్డునపడిన సంచార పశు వైద్య సిబ్బంది
అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రస్తుతమున్న ఉద్యోగాలనే ఊడబెరుకుతోంది. కూటమి ప్రభుత్వ చర్యతో సంచార పశువైద్య సిబ్బంది రోడ్డున పడ్డారు. ఒకేసారి 670 మంది సంచార పశువైద్య ...
విశాఖ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. కేసు నమోదు
విశాఖపట్నం దువ్వాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ...
‘వాళ్లొస్తే ఛీకొట్టండి’.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ Vs జనసేన
కొన్నాళ్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూటమి పార్టీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బయటపడింది. తెలుగుదేశం పార్టీ అంటేనే జనసేన నేతలు మండిపడుతున్నారు. ఆ ...















