తెలుగు

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు ...

త్వ‌ర‌లో జూప‌ల్లి మంత్రి ప‌ద‌వి తొల‌గిస్తారు - కేటీఆర్ ట్వీట్‌

త్వ‌ర‌లో జూప‌ల్లి మంత్రి ప‌ద‌వి తొల‌గిస్తారు – కేటీఆర్ ట్వీట్‌

జూప‌ల్లి కృష్ణారావు మంత్రి ప‌ద‌విపై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల ప్రెస్‌మీట్ ...

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఏంటీ 8 - 8 - 8 లాజిక్‌?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఏంటీ 8 – 8 – 8 లాజిక్‌?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) మరలా క్రికెట్ ప్రపంచంలో సందడి చేయబోతోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుంది. ఈసారి పోటీలో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ...

గుండెపోటుతో ముంబై మాజీ కెప్టెన్ క‌న్నుమూత‌

గుండెపోటుతో ముంబై మాజీ కెప్టెన్ క‌న్నుమూత‌

భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. ముంబై మాజీ కెప్టెన్, క్రికెటర్ మిలింద్ రేగే (76) గుండెపోటుతో మరణించారు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు అత్యంత సన్నిహితుడైన మిలింద్ మృతి పట్ల క్రికెట్ ...

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. - వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. – వైఎస్ జ‌గ‌న్‌

అన్న‌పూర్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న‌దాత బ‌తికే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ...

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. - బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. – బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌వుతున్న వేళ అధికార కూట‌మి ప్ర‌భుత్వంలోని బీజేపీ శాస‌న‌స‌భ్యుడు రాసిన లేఖ ఒక‌టి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా త‌యారైంది. ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో ...

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

గుంటూరు రోడ్ల‌ నిండా జ‌న‌సందోహ‌మే. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జ‌గ‌న్ రాక‌తో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో కిక్కిరిసిపోయింది. మిర్చి ...

టీటీడీ ఉద్యోగిపై బోర్డు స‌భ్యుడి బూతుపురాణం

టీటీడీ ఉద్యోగిపై బోర్డు స‌భ్యుడి బూతుపురాణం

గోవింద నామస్మరణతో మార్మోగే శ్రీ‌వారి కొండ‌పై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి స‌భ్యుడి బూతుపురాణం భ‌క్తుల‌ను తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. బోర్డు స‌భ్యుడిగా భ‌క్తిభావాన్ని పెంచాల్సిన వ్య‌క్తి.. శ్రీ‌వారి ఆల‌య మ‌హాద్వారం వ‌ద్ద ...

నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్‌

నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్‌

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్న‌మెంట్‌కు పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్య‌మిస్తోంది. ...

టాస్క్ ఫోర్స్ చేతికి చిక్కిన నకిలీ సర్టిఫికెట్స్ ముఠా

టాస్క్ ఫోర్స్ చేతికి చిక్కిన నకిలీ సర్టిఫికెట్స్ ముఠా

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. డిగ్రీ, డిప్లమా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ...