తెలుగు
వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గోల్డ్ మెడలిస్ట్ కన్నుమూత
జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ జాతీయస్థాయి అథ్లెట్ మృతిచెందింది. రాజస్థాన్కు చెందిన వెయిట్లిఫ్టర్ యాష్తిక ఆచార్య (17) బుధవారం బికనీర్లోని జిమ్లో ప్రాక్టీస్ చేస్తుంది. జిమ్లో ప్రాక్టీస్ చేస్తుండగా స్క్వాట్ రాడ్ ఆమె ...
వేధింపులు ఎక్కువయ్యాయి.. – టీటీడీ ఉద్యోగుల నిరసన
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు నరేశ్ ఉద్యోగిపై బూతుపురాణం ఘటన కొత్త మలుపు తిరిగింది. బోర్డు మెంబర్ తీరుతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు ...
ICC Champions Trophy 2025: నేడే టీమిండియా తొలి పోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025)లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. ఈ టోర్నమెంట్లో టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆడనుంది. దుబాయ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ (India Vs Bangladesh)ల ...
వైఎస్ జగన్పై కేసు నమోదు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్లో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మిర్చి రైతులను బుధవారం పరామర్శించారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన ...
ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ.. BJP కీలక నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్షం రేఖా గుప్తా(Rekha Gupta)ను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. కాసేపటి క్రితం బీజేపీ(BJP) అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రేఖా గుప్తా ...
శివాజీ జయంతి ఉత్సవాల్లో విషాదం.. 13 మందికి షాక్, యువకుడు మృతి
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు విషాదకరంగా మారాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా 13 మంది ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ...
వందశాతం మళ్లీ మనదే అధికారం.. – కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో ...
టార్గెట్ చేస్తే.. ట్రెండ్ చేస్తారు
ఎన్నికలు అయిపోయాయి. మరోసారి కూడా మనదే విజయం అనుకుంది వైసీపీ. కానీ సీన్ రివర్స్ అయింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చుంది. కుర్చీ ఎక్కిన కూటమి సర్కార్, వెంటనే వైసీపీ నేతలను టార్గెట్ ...
వంగవీటి రంగా రికార్డ్ను బ్రేక్ చేసిన వైఎస్ జగన్
టీడీపీ ఆఫీస్ దాడిపై అభియోగాల నేపథ్యంలో నమోదైన కేసులో విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో ...
ఓట్ల కోసం దేశాన్ని చీల్చే పార్టీ బీజేపీ.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ...















