తెలుగు
తిరుమలలో క్యూలైన్లో ఘర్షణ.. భక్తులకు రక్తగాయాలు
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కూర్చునే స్థానం విషయంలో జరిగిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారి ...
పాదయాత్రపై కేటీఆర్ కీలక ప్రకటన
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు కేసీఆర్ కాస్త విరామం ఇచ్చినప్పటికీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్రావు ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కార్యకర్తలకు ...
కొలికపూడి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తా.. – జనసేన నేత
కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై జనసేన నేత సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిని పక్కా ఆధారాలతో నిరూపిస్తానని చేసిన ఛాలెంజ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ...
ట్రోఫీ కోసం పంజాబ్ కింగ్స్ పూజలు
ఇంకొన్నిరోజుల్లో IPL 2025 సీజన్ ప్రారంభం కానుండటంతో సమరానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ, పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు మాత్రం భిన్నంగా ముందుకు వెళ్లింది. ఈసారి ...
సినీ ఇండస్ట్రీపై మహిళా కమిషన్ సీరియస్
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సినీ పరిశ్రమకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల కొన్ని సినిమా పాటల్లో అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్, మహిళలను కించపరిచే విధమైన చిత్రీకరణపై ఫిర్యాదులు అందాయని కమిషన్ ...
సునీతా విలియమ్స్కి భారతరత్న ఇవ్వాలి.. – మమతా బెనర్జీ డిమాండ్
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్కి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో పె్టిన పోస్టులో సునీతాను భారత ...
చాహల్-ధనశ్రీ విడాకులు.. భరణం ఎన్ని కోట్లంటే
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు ఆయన భార్య ధనశ్రీ వర్మ విడాకుల కేసుపై ముంబై ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో ...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బికనీర్ జిల్లా దేశ్ఋనోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ కారుపై భారీ ట్రక్కు ట్రాలీ పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ...
విలాసం.. విహారం
రాష్ట్రంలో గతంలో అవసరమైన సందర్భాల్లోనే ముఖ్యమంత్రులు విమానయానం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ కొన్ని నెలల్లోనే ...
ఏపీ అప్పుల బండారం.. మండలిలో బట్టబయలు
ఏపీ అప్పులపై ఇన్నాళ్లుగా ప్రజల్లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెరదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా అప్పుల గురించి వివరణ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ రూ.14 లక్షల ...















