తెలుగు

ఈ దేశం ఎవరి సొత్తు కాదు.. డీలిమిటేషన్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

ఈ దేశం ఎవరి సొత్తు కాదు.. డీలిమిటేషన్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా, ఈ భేటీలో తెలంగాణ ...

'నా కుటుంబం నుంచే న‌లుగురు'.. మల్లారెడ్డి కీల‌క‌ వ్యాఖ్యలు

‘నా కుటుంబం నుంచే న‌లుగురు’.. మల్లారెడ్డి కీల‌క‌ వ్యాఖ్యలు

పార్టీ మార్పుపై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా ఖండిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య‌మంత్రి ...

అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. తూర్పుగోదావ‌రి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్క‌ర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్క‌ర్‌ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు ...

నేడు జైలు నుంచి పోసాని విడుద‌ల‌

నేడు జైలు నుంచి పోసాని విడుద‌ల‌

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. సీఐడీ కేసులో గుంటూరు కోర్టు ఆయనకు నిన్న సాయంత్రం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్ల‌డించిన‌ విష‌యం ...

నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి (55)ని గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా హత్య చేశారు. ...

డీలిమిటేషన్‌.. ప్ర‌ధానికి వైఎస్‌ జగన్ సంచ‌ల‌న‌ లేఖ

డీలిమిటేషన్‌.. ప్ర‌ధానికి వైఎస్‌ జగన్ సంచ‌ల‌న‌ లేఖ

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంచ‌ల‌న లేఖ ...

సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్‌ జీతం

సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్‌ జీతం

వారం రోజుల మిష‌న్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్ కొన్ని అనివార్య పరిస్థితుల్లో 9 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవ‌లే వారు భూమి ...

నేడు కర్నూలులో పవన్ పర్యటన

నేడు కర్నూలులో పవన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (మార్చి 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. క‌ర్నూలులోని ఓర్వ‌క‌ల్లు మండ‌లం పూడిచెర్లలోని రైతు సూర రాజన్న పొలంలో పవన్ కళ్యాణ్ ఫారం పాండ్స్ నిర్మాణానికి ...

బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మాన్ కన్నుమూత

బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మాన్ కన్నుమూత

ప్రపంచ బాక్సింగ్ దిగ్గ‌జం జార్జ్ ఫోర్‌మాన్ (76) ఇక లేరు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. “ఫోర్‌మాన్ మ‌ర‌ణ‌వార్త‌తో మా హృదయాలు బద్దలయ్యాయి. గొప్ప భర్త, ప్రేమగల ...

నేడు చెన్నైలో డీఎంకే అఖిల‌ప‌క్ష స‌మావేశం

నేడు చెన్నైలో డీఎంకే అఖిల‌ప‌క్ష స‌మావేశం

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత స్టాలిన్ నేతృత్వంలో నేడు అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఉదయం 10.30 గంటలకు ఐటీసీ ఛోళా హోటల్‌లో అఖిలపక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ ...