తెలుగు
ప్రజలను భయపెట్టిన మంత్రుల హెలికాప్టర్
నిజామాబాద్ (Nizamabad) జిల్లా రైతు మహోత్సవం (Rythu Mahotsavam – Farmers’ Festival) ఊహించని సంఘటన జరిగింది. రైతు మహోత్సవానికి హాజరైన జనమంతా (Crowd) ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. సమాచారం లోపం కారణంతో ...
రేపు విచారణకు వస్తా.. రాజ్ కసిరెడ్డి సంచలన ఆడియో
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మద్యం కేసు (Liquor Case)లో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి (Kasireddy Rajasekhar Reddy) మరో సంచలన ఆడియో (Audio) విడుదల చేశారు. రేపు తాను ...
హైకోర్టు తీర్పుతో కేటీఆర్ బిగ్ రిలీఫ్
తెలంగాణ హైకోర్టు నుండి బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఒక గొప్ప ఊరట లభించింది. గతేడాది (2024) సెప్టెంబర్ 30న ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూరు (Utnoor) పోలీస్ ...
ఎన్డీఏ కూటమిలోకి విజయ్!? కీరోల్ దిశగా చర్చలు!
తమిళనాడు (Tamil Nadu) లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో, అధికార పక్షం-DMK, ప్రతిపక్షం-AIADMK సహా అన్ని కీలక పార్టీలు ఇప్పటికే వ్యూహాల రూపకల్పనలో మునిగిపోయాయి. ఈ ...
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు
పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) కన్నుమూశారు (Passed Away). సోమవారం ఉదయం 7:30 గంటల సమయంలో మరణించినట్టు వాటికన్ (Vatican) వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆయన మరణవార్తపై అధికారికంగా విడుదల చేసిన వీడియో ...
ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేశవ్పురం (Keshav Puram) ప్రాంతంలోని లారెన్స్ రోడ్ (Lawrence Road)లో ఉన్న HDFC బ్యాంక్ (HDFC Bank) సమీపంలోని ...
Vinukonda : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
క్రీడా మైదానంలో ఆహ్లాదంగా సాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఒక్కసారిగా విషాదంగా మారింది. పల్నాడు జిల్లా (Palnadu District) వినుకొండ (Vinukonda)లో క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) నిర్వహిస్తున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో పాల్గొన్న ...
అప్పుడే పుట్టిన కంపెనీకి వేల కోట్ల విలువైన భూమి.. ఉర్సా వెనకున్నది ఎవరు..?
కంపెనీ (Company) పుట్టి రెండు నెలలే. అదీ రూ.10 లక్షల క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్తో మొదలైన కంపెనీ, రెండు తెలుగు రాష్ట్రాలలోని రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుంది..? కనీసం ఫోన్ ...
తిరుమల భవనం ఖాళీ చేయండి.. టీటీడీ నోటీసు
విశాఖపట్నం (Visakhapatnam) లోని ప్రముఖ శారదాపీఠానికి (Sharada Peetham) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నోటీసులు (Notices) జారీ చేసింది. తిరుమలలో శారదాపీఠం నిర్వహిస్తున్న మఠం భవనాన్ని (Monastery Building) ఖాళీ చేసి ...















