తెలుగు
జీవీఎంసీ మేయర్గా పీలా శ్రీనివాసరావు
విశాఖపట్నం జీవీఎంసీ (GVMC) మేయర్ (Mayor) పదవికి పీలా శ్రీనివాసరావు (Peela Srinivasa Rao) ఏకగ్రీవంగా (Unanimously) ఎన్నికయ్యారు. జనసేన (Jana Sena) పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ (Vamsikrishna Srinivas) ...
మూసివేత దిశగా ఏపీ ఫైబర్నెట్?
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఫైబర్ నెట్ (AP FiberNet) సంస్థ మూసివేత (Shutdown) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో ఈ అభిప్రాయం బలపడుతోంది. ...
భారత్పై షాహిద్ ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్
కశ్మీర్ (Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) సంచలన వ్యాఖ్యలు ...
ఆర్డీటీ సంస్థకు ఆపద.. చొరవ చూపించేవారేరీ..?
ఐదున్నర దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు ఆపదొచ్చింది. 1969 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి అత్యంత ...
పాక్ నుంచి ఆపరేట్.. లోన్ యాప్ ముఠా అరెస్ట్
లోన్యాప్ పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం చేపట్టిన విచారణలో సంచలన విషయాలు బయటపడినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా ఏకంగా 200 ...
కశ్మీర్ను నాశనం చేసేందుకే.. మన్ కీ బాత్లో మోడీ సంచలన కామెంట్స్
కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది భారతీయులు దుర్మరణం చెందారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్పై భారతదేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...
సచిన్ కూతురితో ప్రేమ.. శుభ్మన్ గిల్ క్లారిటీ
భారత స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ బాలీవుడ్ నటితో, ఓ ప్రముఖ క్రికెటర్ కూతురితో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ ఇటీవల ఓ ...
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం.. లక్షల్లో గులాబీ దళం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభ ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు సర్వసిద్ధమైంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ సభలో పాల్గొననున్నారు. సుమారు నెల ...
ఇక వీఐపీ, సిఫారసు లేఖలు పనిచేయవు.. టీటీడీ కీలక నిర్ణయం
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ...















మిథున్రెడ్డికి ఊరట.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
లిక్కర్ కేసు (Liquor Case) లో వైసీపీ (YSRCP) ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి (Peddireddy Mithun Reddy) కి సుప్రీం కోర్టు (Supreme Court) లో ఊరట (Relief) దక్కింది. విచారణ సందర్భంగా ...