తెలుగు
శ్రేయస్ ఎంపికపై గంగూలీ తీవ్ర ఆగ్రహం
ఇంగ్లండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంగ్లండ్ ...
డబ్ల్యూటీసీ ఫైనల్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా!
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా ప్రారంభమైంది. ఈ తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ...
ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఐఎండీ బిగ్ అలర్ట్!
భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ ...
‘నేనుండగా కాంగ్రెస్లోకి కవితకు నో ఎంట్రీ’ – రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం గురించి మీడియా చిట్చాట్లో రేవంత్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఢిల్లీలో మీడియాతో ...
సరిహద్దు రాష్ట్రానికి కీలక కనెక్టివిటీ, భద్రతకు బలం!
దేశంలో మరో రాష్ట్రం ప్రధాన రైల్వే నెట్వర్క్తో అనుసంధానించబడింది. ప్రధానమంత్రి ‘కనెక్ట్ నార్త్ ఈస్ట్’ మిషన్ కింద మిజోరం రాష్ట్రం ఇప్పుడు భారతీయ రైల్వే మ్యాప్లో చేరింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మిజోరం ...
సినిమా కోసం 50 రోజులు స్నానం చేయలేదట!
సినిమా పాత్రకు న్యాయం చేయడానికి నటీనటులు ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. కొందరు బరువు తగ్గడం, పెరగడం వంటివి చేస్తుంటారు. అయితే, ఓ హీరో మాత్రం తన సినిమా కోసం ఏకంగా 50 ...
సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్కు సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో ప్రముఖ గాయని మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి ...
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయులు మృతి
కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖతార్లో నివసిస్తున్న ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దోహాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఖతార్ నుంచి 28 మంది ప్రవాస ...
ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ రిలీఫ్
కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు (ఓఎంసీ)లో తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు గతంలో విధించిన ఏడేళ్ల జైలు శిక్షను హైకోర్టు నిలిపివేస్తూ తాజాగా ...















