తెలుగు
సచిన్ పక్కన నా పేరా?.. అండర్సన్ కీలక వ్యాఖ్యలు!
ఇంగ్లండ్-భారత్ (England-India) టెస్ట్ సిరీస్ (Test Series) విజేతకు ఇచ్చే ట్రోఫీకి ఇదివరకు ‘పటౌడీ సిరీస్’ (Pataudi Series)అని పేరు ఉండేది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆ పేరును మార్చి, ‘అండర్సన్-టెండూల్కర్’ ...
బెట్టింగ్ యాప్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు
హైదరాబాద్ (Hyderabad): బెట్టింగ్ యాప్ (Betting App) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు(Notices) ...
కేరళ మాజీ సీఎం, కమ్యూనిస్ట్ దిగ్గజం అచ్యుతానందన్ కన్నుమూత
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమ దిగ్గజం వీఎస్. అచ్యుతానందన్ (101) సోమవారం తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 2006 నుంచి 2011 వరకు కేరళ ...
ఎంత పని చేశారన్నా..వీడిన గండికోట రహస్యం
కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. సొంత అన్నలే ఆమెను పొట్టన పెట్టుకున్నారు . వారం రోజుల పాటు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కేసును ...
సుకుమార్ సెంటిమెంట్ ఫార్ములా: ఎమోషన్తో కూడిన యాక్షన్!
దర్శకుడు సుకుమార్ ఒక కథను ఎమోషన్కు యాక్షన్ను జోడించి చెప్పడంలో సిద్ధహస్తుడు. ఆయన ప్రతి సినిమాలో ఒక బలమైన ఎమోషన్ను హైలైట్ చేస్తుంటారు. హీరో పాత్రకు దాన్ని అనుసంధానించి, అతని యాక్షన్కు ఒక ...
తెలంగాణలో సీన్ రివర్స్! ..హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్లో పదేకరాల భూమిని కొనే పరిస్థితి ఉండేదని, అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ...
తిరుపతి-హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం: 45 నిమిషాలు గాల్లో చక్కర్లు..
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్లు ఈ సమస్యను గుర్తించారు. సుమారు 45 నిమిషాల ...
కోనేరు హంపికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి సెమీఫైనల్ చేరిన తొలి మహిళా గ్రాండ్ మాస్టర్గా కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత ...
జగన్ అంటేనే జనం..మాజీ మంత్రి విడదల రజినీ
జనసమీకరణ చేయాల్సిన అవసరం వైసీపీకి లేదని, జనం గుండెల్లో జగన్ ఉన్నారంటూ మాజీ మంత్రి విడదల రజినీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మాజీ మంత్రి విడదల రజిని, అంబటి రాంబాబు సత్తెనపల్లి ...
ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉంది
మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుమారులు ముద్రగడ బాలు మరియు ముద్రగడ గిరిబాబు వెల్లడించారు.” మా తండ్రి ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో ...















